భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష విరమణ..పార్టీ సూచన మేరకు నిమ్మరసం
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేస్తున్న నిరహర దీక్ష ను విరమించాడు. గత అయిదు రోజులుగా ఆయన నిమ్స్లో చేస్తున్న దీక్షను కేంద్ర హోం శాఖ సహయ మంత్రి హన్స్రాజ్ గంగారాం లక్ష్మణ్ కు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అయిదు రోజులుగా దీక్ష చేస్తుండడంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షిణిస్తున్నందున పార్టీ కోర్ కమిటితో పాటు కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆయనకు సూచించారు.

ఈనేపథ్యలంలోనే ఇంటర్ విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి సూచించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్య చేసుపాకోవడం దురదృష్టకరమని అని అన్నారు. కాగా బోర్డు తప్పిదాల నేపథ్యంలో సంబంధిత విద్యాశాఖ మంత్రితోపాటు ఇంటర్ బోర్డు కార్యదర్శిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications