రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరం: ఫిరాయించిన సభ్యులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు స్థానాలకు గాను నలుగురు బరిలో నిలిచారు.
ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు, ఒకరు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారి ఓట్లను పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది.

ఈ మేరకు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశముంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ సభ్యులతో పాటు, టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి చేరినవారు, మజ్లిస్ మద్దతుతో సులభంగా గెలవనుంది. ఓటింగ్కు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications