విదేశీ డబ్బుతోనే దాడి: 'హిందుత్వంపై దాడి-కంచ ఐలయ్య' చర్చలో ఎమ్మెల్సీ
కంచ ఐలయ్య సమాజంలోని కొన్ని కులాలను కించపరుస్తూ పుస్తకాలు రాస్తున్నారని, ఆయన వెనుక విదేశీ హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు శనివారం ఆరోపించారు.విదేశీ డబ్బుతో హిందూ సమాజంపై దాడికి పాల్పడుతున్నారని మ
విజయవాడ/హైదరాబాద్: కంచ ఐలయ్య సమాజంలోని కొన్ని కులాలను కించపరుస్తూ పుస్తకాలు రాస్తున్నారని, ఆయన వెనుక విదేశీ హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు శనివారం ఆరోపించారు.
విదేశీ డబ్బుతో హిందూ సమాజంపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మల్కాజిగిరిలో 'హిందుత్వంపై దాడి - కంచ ఐలయ్య' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి రామచంద్ర రావు హాజరయ్యారు.

ఐలయ్య రచనల వెనుక ఉన్న శక్తులపై సిబిఐ, ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసి ఐలయ్యను ప్రాసిక్యూట్ చేయాలన్నారు.
కంచ ఐలయ్య దేశాన్ని, హిందుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని కసిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. హిందూ సమాజం ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications