Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ..!
ఉమ్మడి ఆదిలాబాద్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ బీజేపీ ఆధిక్యంలో ఉంది. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆసిఫాబాద్, బోథ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సిర్పూర్ లో పాల్వాయ్ హరీశ్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

అదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ రామారావు పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. చెన్నూరులో గడ్డం వివేక్, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారు. ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు ఆధిక్యంలో ఉన్నారు. ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి ముందంజలో ఉండగా.. బోథ్ లో అనిల్ జాదవ్ ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. సిర్పూర్ బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications