Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ..!
ఉమ్మడి ఆదిలాబాద్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ బీజేపీ ఆధిక్యంలో ఉంది. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆసిఫాబాద్, బోథ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సిర్పూర్ లో పాల్వాయ్ హరీశ్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

అదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ రామారావు పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. చెన్నూరులో గడ్డం వివేక్, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారు. ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు ఆధిక్యంలో ఉన్నారు. ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి ముందంజలో ఉండగా.. బోథ్ లో అనిల్ జాదవ్ ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. సిర్పూర్ బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications