తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా గులాం నబీ ఆజాద్! త్వరలో అధికారిక ప్రకటన
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్లుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు యాత్ర చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీ వ్యవహారాల్లో ఆజాద్ క్రియాశీలకంగా వ్యవహరించారు.

జమ్ము కాశ్మీర్లోని దోడా జిల్లాలో గులాం నబీ ఆజాద్ జన్మించారు. ఆయన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పని చేశారు.
కాగా, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ అధిష్టానం దృష్టి సారించింది ఈ క్రమంలో నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమన్ చాందీని ఏపీ ఇంచార్జిగా నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈయన కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications