'సీఎం కేసీఆర్ దృష్టంతా ఫాంహౌస్పైనే, రైతులపై కాదు'
హైదరాబాద్: రైతుల సమస్యలను గాలికి వదిలేసి, సొంత ఫాంహౌస్లో పంటల సాగుపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై శనివారం ఆయన మీడియాలో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.
వర్షాకాలం వచ్చినా రైతులకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువులు లాంటి సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒకే విడతలో రుణాలు చెల్లించి... రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను ధనిక రాష్ట్రమని చెప్తున్న సీఎం కేసీఆర్... రైతులకు బకాయిలు చెల్లించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. ఉద్యానవన ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇంకా వాటిని చెల్లించకపోవడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications