వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల పట్టివేత
హైదరాబాద్: ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దంపతులతోపాటు విటుడిని, ఓ యువతిని హయత్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోనూ, నగర సమీపంలోనూ వ్యభిచార గృహాల నిర్వహణ ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం - రఫీఉన్నిసాబేగం, ఆమె భర్త అయూషపాషా అలియాస్ ఆలేటి మారుతి దంపతులు. వారు తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ టౌన్షిప్లో ఫ్లాట్ నెంబర్ 17ను అద్దెకు తీసుకుని ఏడాది కాలంగా వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు హయత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ సమయంలో పడకగదిలో ఉన్న మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల యువతి, విటుడు శంకర్(35)లతోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
యువతిని రెస్క్యూ హోంకు, నిర్వాహకులను జైలుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications