ఎయిర్ పోర్టులో డేటావిండ్ తయారీ కేంద్రం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అత్యాధునిక డేటావిండ్ తయారీ కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు కెనడా రాయబారి నాదిర్ పటేల్, కంపెనీ సీఈవో సునీత్ సింగ్ తులితోపాటు పలువురు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్ సేవలను డేటావిండ్ అందిస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన డేటా విండ్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications