డిజైర్ ఎగ్జిబిషన్: నటి కెనీషా చంద్రన్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: రాబోతున్న పండగలు, వివాహ వేడుకలని పురస్కరించుకుని బంజరాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో డిజైర్ పేరిట ఓ ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన 18వ తేదీ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటి కెనీషా చంద్రన్ పాల్గొని సందడి చేశారు. అనంతరం ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. డిజైనర్ నీహారికా సింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోయే తన కలెక్షన్ ప్రివ్యూ ప్రదర్శించారు.

నటి కెనీషా చంద్రన్
రాబోతున్న పండగలు, వివాహ వేడుకలని పురస్కరించుకుని బంజరాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో డిజైర్ పేరిట ఓ ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నారు.

నటి కెనీషా చంద్రన్
రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన 18వ తేదీ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.

నటి కెనీషా చంద్రన్
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటి కెనీషా చంద్రన్ పాల్గొని సందడి చేశారు.

నటి కెనీషా చంద్రన్
అనంతరం ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. డిజైనర్ నీహారికా సింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోయే తన కలెక్షన్ ప్రివ్యూ ప్రదర్శించారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications