మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ సైన్యంలో సైనికురాలిని.. పాలమూరును గెలిచి కానుకగా ఇద్దాం : డీకే అరుణ

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌ : పాలమూరు పార్లమెంటరీ స్థానం గెలిచి.. ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడమే గాకుండా.. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందిస్తానని తెలిపారు. అందుకే మోడీ సైన్యంలో తానొక సైనికురాలిగా చేరినట్లు చెప్పారు.

ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?

శుక్రవారం పాలమూరు వేదికగా దక్షిణాది ఎన్నికల శంఖారావం పూరించారు మోడీ. అందులో భాగంగా అమిస్తాన్‌పూర్‌లోని భూత్పూర్‌ ఐటీఐ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో డీకే అరుణ ప్రసంగించారు. ప్రపంచంలోనే మోడీ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారని.. అదే క్రమంలో మన దేశాన్ని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.

dk aruna says iam an soldier in modi army will gift mahabubnagar parliament victory to modi

జిల్లాలో పుట్టి పెరిగిన తాను.. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలంతా మోడీ వైపే చూస్తున్న ఈ తరుణంలో.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీని గెలిపించాలని కోరారు.

English summary
Former minister and BJP leader DK Aruna says iam an soldier in modi army will gift mahabubnagar parliament victory to modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X