లైవ్, తెలంగాణ బడ్జెట్: కేంద్రం నుంచి సాయం లేదు.. ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం శాసన సభలో 2016 17 బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఈటెల మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించామని చెప్పారు. సీఎం కెసిఆర్ ప్రతి శాఖ తీరును సమీక్షించారన్నారు.
ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది మూడోసారి. కేంద్రం నుంచి సాయం కోసం చూస్తున్నప్పటికీ.. సరైన సాయం అందడం లేదన్నారు. గత రెండేళ్లుగా సరైన వర్షపాతం లేదన్నారు. స్థూల ఉత్పత్తి 11.67 శాతంగా నమోదైందన్నారు.
కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం రూ.450 కోట్లు మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 21 నెలల్లోనే తాము బంగారు తెలంగాణకు బాటలు వేశామన్నారు. సాగునీరు, విద్యుత్ రంగాలకు పెద్ద పీట వేశామని చెప్పారు.బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు
-
బడ్జెట్
రూ.
1,30,415.87
కోట్లు
-
ప్రణాళిక
వ్యయం
రూ.
67,630.73
కోట్లు
-
ప్రణాళికేతర
వ్యయం
రూ.
62,785.14
కోట్లు
-
రెవెన్యూ
లోటు
రూ.
3,318
కోట్లు
-
ద్రవ్యలోటు
రూ.
23,467.29
కోట్లు
-
తెలంగాణలో
పథకాలకు
జాతీయ,
అంతర్జాతీయ
స్థాయిలో
ప్రశంసలు
-
మేడిగడ్డ,
ప్రాణహిత,
పెన్
పహాడ్,
తదుమ్మిడిహెట్టి
ప్రాజెక్టుల
నిర్మాణం
-
గోదావరి,
కృష్ణా
నదులపై
కర్నాటక,
మహారాష్ట్రలు
450
ప్రాజెక్టులు
నిర్మించాయి.
-
గోదావరి,
కృష్ణా
నదుల్లో
రాష్ట్రా
వాటా
1250
టీఎంసీలు
-
గృహ,
పరిశ్రమలకు
నిరంతరాయంగా
విద్యుత్
-
డిజిటల్
తెలంగాణ
లక్ష్యంగా
ఐటికి
రూ.254
కోట్లు
-
ఖమ్మంలో
మెగాఫుడ్
పార్క్
ఏర్పాటుకు
కేంద్రం
అనుమతి
-
గ్రామాల్లో
36
వేలు,
పట్టణాల్లో
24వేల
ఇళ్ల
నిర్మాణానికి
శ్రీకారం.
-
కమాండ్
కంట్రోల్
సెంటర్
నిర్మాణానికి
రూ.140
కోట్లు
-
గ్రేటర్
వరంగల్
కార్పోరేషన్కు
రూ.300
కోట్లు.
కరీంనగర్,
రామగుండం,
ఖమ్మం,
నిజామాబాద్
కార్పోరేషన్లకు
రూ.100
కోట్ల
చొప్పున
-
హైదరాబాదులో
అమెజాన్,
ఐటీసీ,
మైక్రోసాఫ్ట్
పెట్టుబడులు
-
రూ.33,100
కోట్ల
పెట్టుబడులు
ఆకర్షించాం
-
పోలీస్
క్వార్టర్స్
నిర్మాణంకు
రూ.70
కోట్లు
-
యాదగిరి
గుట్ట,
వేములవాడల
అభివృద్ధికి
అభివృద్ధి
అథారిటీలు
ఏర్పాటు
చేశాం
-
40
చోట్ల
డయాగ్నస్టిక్
సెంటర్లు,
40
చోటల
డయాలసిస్
సెంటర్లు
-
ముఖ్యమంత్రి
కెసిఆర్
ప్రతి
శాఖ
తీరును
సమీక్షిస్తున్నారు.
-
రాష్ట్రంలో
కొత్తగా
63
ఫైర్
స్టేషన్లు
ఏర్పాటు
-
హడ్కో
నిధులతో
డబుల్
బెడ్
రూం
ఇళ్లు.
-
మొత్తం
సంక్షేమానికి
రూ.13,412
కోట్లు
-
మత్స్య
పరిశ్రమకు
ప్రోత్సాహం
-
వచ్చే
మూడేళ్లలో
23,912
మెగావాట్ల
విద్యుత్
ఉత్పత్తి
-
ప్రయివేటు
ఆసుపత్రులకు
ధీటుగా
ప్రభుత్వాసుపత్రులు.
ప్రభుత్వ
ఆసుపత్రులను
ఆధునికీకరిస్తాం.
-
వరంగల్,
ఖమ్మంలో
రెండు
అత్యాధునిక
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రులు.
ప్రజలు
ఆరోగ్యంగా
ఉన్నప్పుడే
నిజమైన
అభివృద్ధి.
-
మైనార్టీల
కోసం
70
ఇంగ్లీష్
మీడియం
స్కూళ్లు.
విద్యావ్యవస్థ
ప్రక్షాళణ
-
హార్చికల్చర్
డెవలప్మెంట్కు
ప్రత్యేక
కార్పోరేషన్
-
గత
ఏడాది
60
వేల
డబుల్
బెడ్
రూం
ఇళ్లు
-
జిహెచ్ఎంసిలో
లక్ష
డబుల్
బెడ్
రూం
ఇళ్లు.
-
ప్రత్యేక
అభివృద్ధికి
రూ.4675
కోట్లు
-
సంక్షేమ
రంగంలో
నెంబర్
వన్
రాష్ట్రం
తెలంగాణ
-
మిషన్
భగీరథకు
రూ.36,976
కోట్లు
-
అగ్నిమాపక
శాఖకు
రూ.223
కోట్లు
-
హైదరాబాదులో
మరో
నాలుగు
మల్టీ
స్పెషాలిటీ
ఆసుపత్రులు
-
మైనార్టీ
సంక్షేమానికి
రూ.1204
కోట్లు
-
విద్యాశాఖ
ప్రణాళికేతర
వ్యయం
రూ.9044
కోట్లు
-
విద్యాశాఖ
ప్రణాళికా
వ్యయం
1644
కోట్లు
-
పర్యాటక
శాఖకు
రూ.50
కోట్లు
-
రహదారులు,
భవనాలకు
రూ.3333
కోట్లు
-
వంద
శాతం
రుణమాఫీ
చేస్తాం
-
ఆరోగ్య
శాఖకు
5967
కోట్లు
-
ఉమ్మడి
రాష్ట్రంలో
ప్రజారోగ్యం
భ్రష్టు
పట్టించారు.
-
వ్యవసాయానికి
రూ.6759
కోట్లు
-
పట్టణాభివృద్ధికి
రూ.4,815
కోట్లు
-
ఐటీ,
సమాచారంకు
రూ.254
కోట్లు
-
పంచాయతీరాజ్కు
రూ.10,731
కోట్లు
-
పారిశ్రామికరంగానికి
రూ.967
కోట్లు
-
మహిళా,
శిశు
సంక్షేమానికి
రూ.1,553
కోట్లు
-
బీసీ
సంక్షేమం
రూ.2538
కోట్లు
-
బ్రాహ్మణ
సంక్షేమంకు
రూ.100
కోట్లు
-
కళ్యాణ్
లక్ష్మికి
రూ.738
కోట్లు
-
ఆసరా
పథకానికి
రూ.4,693
కోట్లు
-
విద్యుత్
రంగంలో
చీకట్లు
తొలిగాయి.
రాష్ట్రాన్ని
విత్తన
భాండాగారంగా
చేస్తున్నాం.
-
మిషన్
భగీరథ
సృష్టికర్త
సీఎం
కెసిఆర్
-
ప్రతి
నీటి
బొట్టును
ఒడిసి
పట్టాలన్నది
ప్రభుత్వం
లక్ష్యం
-
స్థూల
ఉత్పత్తి
వృద్ధి
11.67
శాతం
-
ఎస్టీ
సంక్షేమానికి
రూ.3,752
కోట్లు
-
ఎస్సీ
సంక్షేమానికి
రూ.7,122
కోట్లు
-
సీతారామ
ఎత్తిపోతలకు
రూ.1,150
కోట్లు
-
రుణమాఫీకి
రూ.3,718
కోట్లు
-
కాళేశ్వరం
ప్రాజెక్టుకు
రూ.6,286
కోట్ల
-
నీటి
పారుదల
రంగానికి
రూ.25వేల
కోట్లు
-
పాలమూరు
ఎత్తిపోతలకు
7,861
కోట్లు
-
జాతీయ
తలసరి
ఆదాయం
కంటే
తెలంగాణలో
ఎక్కువగా
ఉంది.
-
కేంద్ర
నిధులు,
పన్నుల్లో
వాటా
తగ్గింది
-
ఇచ్చిన
వాగ్ధానాల
దిశగా
వేగంగా
అడుగులు
వేస్తున్నాం