కోడలు మృతి కేసులో రాజయ్య, ఫ్యామిలికీ బెయిల్: రెండో భార్య సనకు నిరాకరణ
వరంగల్: కోటలు సారిక, ముగ్గురు మనుమల సజీవ దహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్కు వరంగల్ న్యాయస్థానం గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారికి మూడు నెలల తర్వాత బెయిల్ వచ్చింది.
రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి శనివారం నాడు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. రాజయ్య, కుటుంబ సభ్యులు ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండులో ఉన్నారు. కాగా, అనిల్ రెండో భార్య సనకు వరంగల్ కోర్టు బెయిల్ నిరాకరించింది.

వరంగల్ ఉప ఎన్నికల సమయంలో రాజయ్య ఇంట్లో కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజయ్య, కుటుంబ సభ్యులు అరెస్టై జైలులో ఉన్నారు. ఇప్పుడు రాజయ్యకు బెయిల్ వచ్చింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications