అక్కడి నుండే కెసిఆర్ కు సెగ, ఆందోళనకారులకు విపక్షాల మద్దతు
మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.
మెదక్: మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా 40 కేసులు కాదు, ఏకంగా 150 కేసులు వేసైనా కేసీఆర్ కు తమ తడాఖా చూపిస్తామన్నారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ.
మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా తొగుట మండలంలోని వేములఘాట్ గ్రామంలో స్థానికులు చేపట్టిన రిలేదీక్షలు ప్రారంభించి ఏడాదైనా సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళారీ వ్యవస్థను ఏర్పాటుచేసకొని ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా లాక్కొని రియల్ ఏస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఆరోపించారు. కెసిఆర్ క్యాబినెట్ లోని మంత్రులు కళ్ళుండి కూడ చూడలేని కబోదులుగా మారారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆరోపించారు.మంత్రులకు దివ్యాంగులుగా పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరారు.
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , మాజీ మంత్రి డికె అరుణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి , మాజీ ఎంపి వి.హనుమంతరావు లు దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications