శిక్షలు రద్దు చేయండి: గోకుల్చాట్ పేలుళ్ల దోషుల అప్పీళ్లను స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్: కింది కోర్టు తమకు మరణ శిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్ లుంబినీ పార్కు, గోకుల్చాట్ పేలుళ్ల కేసులో దోషులైన అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి ఉమ్మడి హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.
వీరితోపాటు యావజ్జీవ శిక్షను రద్దు చేయాలంటూ తారిక్ అంజుమ్ ఎహ్సాన్ మరో అప్పీలు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ టి అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అప్పీళ్లపై విచారణ ముగిసేదాకా బెయిలు మంజూరు చేయాలన్న దోషుల అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే కేసులో నిందితులైన షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్లను నిర్దోషులుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలు చేసిన అప్పీళ్లనూ వీటితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications