ఎంపీ కవిత సమావేశంలో కలకలం: ఆత్మహత్యకు యత్నించిన గల్ఫ్ బాధితుడు..
నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పట్టణంలో నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలో కలకలం రేగింది. మంగళవారం సమావేశం జరుగుతున్న సమయంలో ఓ గల్ఫ్ బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
బాధితుడిని రాజేశ్వర్ అనే వ్యక్తిగా గుర్తించారు. గల్ఫ్ వీసా పేరుతో ఏజెంట్ మోసం చేశాడని విలపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. రాజేశ్వర్ ఆత్మహత్యయత్నాన్ని స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

రాజేశ్వర్ సమస్య గురించి తెలుసుకున్న ఎంపీ కవిత తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అతని స్వస్థలం ముప్కాల్ మండలం కొత్తపల్లిగా గుర్తించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications