ముగిసిన ఎన్నికలు: రాజకీయం లేదని అజారుద్దీన్పై వివేక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. అధ్యక్ష బరిలో జీ వివేక్, విద్యుత్ జయసింహాలు ఉన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. అధ్యక్ష బరిలో జీ వివేక్, విద్యుత్ జయసింహాలు ఉన్నారు. ఆరు పదవుల కోసం పద్దెనిమిది మంది పోటీ పడ్డారు. 218 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం విజేతను ప్రకటిస్తారు.

హెచ్సిఏ ఎన్నికలు ముగిసిన అనంతరం జి వివేక్ విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో కొందరు తప్పుడు ఆరోపణలు చేశారని వివేక్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ను ఉద్దేశించి అన్నారు. ఆయుబ్ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.
తాము హైకోర్టు ఆదేశాలను శిరసావహిస్తామని తెలిపారు. ఓడిపోతున్నానని తెలిసి కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సిఏ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications