నీట్ పరీక్ష: హైదరాబాద్లో యువతి ఆత్మహత్యపై స్పందించిన నటుడు విశాల్
చెన్నై/హైదరాబాద్: నీట్ 2018లో ఆశించిన ర్యాంకు రాలేదని జస్లీన్ కౌర్ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంపై నటుడు విశాల్ స్పందించారు. నీట్ పరీక్షలో ఫెయిల్యూర్ కారణంగా జస్లీన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తాను విన్నానని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ఘటన హృదయాన్ని ద్రవించేలా ఉందన్నారు.
Recommended Video

నీట్ పరీక్ష కారణంగా ఒకరి తర్వాత ఒకరిని మనం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి నేటి విద్యార్థులే భావి జాతి నిర్మాతలని పేర్కొన్నారు. ఈ పరీక్ష విద్యార్థుల కలలను కల్లలుగా చేస్తోందన్నారు. నీట్ పై విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చారు. వారికి ఏదైనా సహాయం అవసరమైతే తాను ముందుంటానని తెలిపారు.

నీట్ పరీక్షను శాశ్వతంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అవసరమైన కోచింగ్, సైకలాజికల్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పేద విద్యార్థి కూడా వైద్య విద్య గురించి ఆలోచించరన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications