నీట్ పరీక్ష: హైదరాబాద్లో యువతి ఆత్మహత్యపై స్పందించిన నటుడు విశాల్
చెన్నై/హైదరాబాద్: నీట్ 2018లో ఆశించిన ర్యాంకు రాలేదని జస్లీన్ కౌర్ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంపై నటుడు విశాల్ స్పందించారు. నీట్ పరీక్షలో ఫెయిల్యూర్ కారణంగా జస్లీన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తాను విన్నానని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ఘటన హృదయాన్ని ద్రవించేలా ఉందన్నారు.
Recommended Video

నీట్ పరీక్ష కారణంగా ఒకరి తర్వాత ఒకరిని మనం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి నేటి విద్యార్థులే భావి జాతి నిర్మాతలని పేర్కొన్నారు. ఈ పరీక్ష విద్యార్థుల కలలను కల్లలుగా చేస్తోందన్నారు. నీట్ పై విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చారు. వారికి ఏదైనా సహాయం అవసరమైతే తాను ముందుంటానని తెలిపారు.

నీట్ పరీక్షను శాశ్వతంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులకు అవసరమైన కోచింగ్, సైకలాజికల్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పేద విద్యార్థి కూడా వైద్య విద్య గురించి ఆలోచించరన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications