జగన్కు షాక్: వ్యక్తిగత హజరు మినహయింపు పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్:ఆస్తుల కేసులో సుదీర్ఘ కాలంగా విచారణ ఎదుర్కోంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గురువారం నాడు హైకోర్టులో చుక్కెదురైంది.
సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వైఎస్ జగన్ తన న్యాయవాది ద్వారా ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు... ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే సీబీఐ కోర్టులోనే ఇటువంటి పిటిషన్లు వేసుకోవాలని సూచించింది.
మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తాను వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గోనాల్సి ఉంది.

ఈ కారణంగా తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు.
జగన్కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
-
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications