షరతులతో కూడిన ర్యాలీకి మరోచోట హైకోర్టు ఓకే, ఓయులో నో
నిరుద్యోగ ర్యాలీ తలపెట్టిన తెలంగాణ జేఏసీకి హైకోర్టులో కొంత ఊరట లభించింది. నాగుల్ మెట్రో మైదానంలో షరతులతో కూడిన ర్యాలీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
చెన్నై: నిరుద్యోగ ర్యాలీ తలపెట్టిన తెలంగాణ జేఏసీకి హైకోర్టులో కొంత ఊరట లభించింది. నాగుల్ మెట్రో మైదానంలో షరతులతో కూడిన ర్యాలీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా ర్యాలీకి అనుమతి లభించింది.
దీనిపై జేఏసీ తరఫు న్యాయవాది మాట్లాడారు. తాము ఓయులో అని ప్రత్యేకంగా చెప్పలేదని, పోలీసులు తమకు ర్యాలీ కోసం అయిదు ఆప్షన్లు ఇచ్చారని, మేం కూడా అయిదు ఆప్షన్లు ఇచ్చామని చెప్పారు.

జల్లికట్టు ఉద్యమంలో నిరుద్యోగ ర్యాలీని మార్చాలని జేఏసీ ప్రయత్నాలు చేసిందని కూడా ఆరోపణలు చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీసులదే అన్నారు.
దానిపై ఓ విలేకరు మాట్లాడుతూ.. మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారా అని ప్రశ్నించగా.. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం ఏం చెయ్యాలని లాయర్ అన్నారు. తమకు నాగోలో మెట్రో మైదానంలో ర్యాలీకి అనుమతి వచ్చిందన్నారు.
ఓయులో నో
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించాలని తొలుత ఓయు జేఏసీ భావించింది. కానీ ఓయులో ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించమని పోలీసులు చెప్పారు. అనంతరం హైకోర్టు షరతులతో కూడిన ర్యాలీకి మరోచోట అనుమతిచ్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications