ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షులు అశోక్ బాబుకు కోర్టు ధిక్కార నోటీసులు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు అశోక్ బాబుకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాదులోని గన్ఫౌండ్రీలో ఏపీ ఎన్జీవో కార్యాలయ వివాదంపై పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. కార్యాలయంలో కొంతభాగం టీఎన్జీవోకు కేటాయించాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ టీఎన్జీవో హైకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదంటూ ప్రశ్నిస్తూ వివరణ ఇవ్వాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications