ఆ తర్వాతే కూల్చండి, ఎందుకో చెప్పండి : కేసీఆర్కు హైకోర్టు ఝలక్!
హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పైన జీహెచ్ఎంసీకి శుక్రవారం నాడు షాక్ తగిలింది. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాళాలు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించడంతో ఇది జరిగింది.
దీంతో నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఐదు రోజులుగా కట్టడాల కూల్చివేత కొసాగుతోంది. దీనిపై కొందరు భవన యజమానులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు శుక్రవారం జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.

అక్రమ నిర్మాణాలు కూల్చేముందు యజమానులకు నోటీసులు జారీచేయాలని సూచించింది. నిర్మాణదారులు వివరణ ఇచ్చేందుకు మూడు వారాలు గడువు ఇవ్వాలని, గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో ఉత్తర్వుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్మాణదారులకు ఉత్తర్వులు అందేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ఓ విధంగా ఝలక్.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications