కేసీఆర్ను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటన, కొడంగల్లో ఉద్రిక్తత, 144 సెక్షన్
కొడంగల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోస్గీ పర్యటనను అడ్డుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు (డిసెంబర్ 4, మంగళవారం) కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆయన బహిరంగ సభ ఉంది.
దీనిని అడ్డుకునేందుకు రేవంత్ సమాయత్తమవుతున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొని ఉంది. కేసీఆర్ రాక నేపథ్యంలో రేపు బందుకు పిలుపునిచ్చి, ఉపసంహరించుకున్నారు రేవంత్ రెడ్డి. నిరసనలకు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు. మండలస్థాయిలో ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. అవసరమైతే రేవంత్ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశముంది.

More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications