ఇవాంకా ట్రంప్, మోడీ పర్యటన: ఉద్యోగులకు ఐటీ కంపెనీల సూచనలు
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాదులోని కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించాయి.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాదులోని కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించాయి.
Recommended Video

Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad
ఈ సదస్సుకు ఎక్కువగా వీవీఐపీలు వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి ఇళ్ల నుంచి పని చేయాలని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు చెప్పాయి.హైటెక్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు పలు మళ్లింపులు, క్రమబద్దీకరణ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల నుంచే పని చేయనున్నారు.

తాము పని చేసే కంపెనీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారని, కాబట్టి తమ కంపెనీలు ఇంటి నుంచి పని చేయమని చెప్పాయని సాఫ్టువేర్ ఉద్యోగులు చెబుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications