కనీస ధర రూ.10: హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల ధరలు ఇవే
హైదరాబాద్: అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరలపై ప్రకటన శనివారం సాయంత్రం వెలువడింది. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
దీంతో నవంబర్ 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు.

మొదటి రెండు స్టేషన్ల వరకు టికెట్ ధర రూ. 10 గా ఉంటుంది. ఫస్ట్ స్టేజీ నుంచి లాస్ట్ స్టేజీ వరకు ప్రయాణిస్తే ధర రూ. 60 ఉంటుంది. ఒక స్టేషను, రెండు స్టేషన్ల వరకు రూ. 10 టికెట్ ఉంటుంది.
మెట్రో ధరలు ఇలా..
కనీస ధర రూ. 10
2కి.మీ- రూ. 10
2-4కి.మీ -రూ. 15
4-6కి.మీ - రూ. 25
6-8కి.మీ - రూ. 30
8-10కి.మీ- రూ. 35
10-14కి.మీ-రూ. 40
14-18కి.మీ-రూ. 45
18-22కి.మీ -రూ. 50
22-28కి.మీ- రూ. 55
26 కి.మీ కంటే ఎక్కవ ప్రయాణించే వారి నుంచి రూ.60 వసూలు చేయనుంది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications