9 ఏళ్ళ బాలికపై లైంగికదాడి, బాధితురాలిని రక్షించిన డిగ్రీ విధ్యార్థులు
ఓ 9 ఏళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ కార్పెంటర్ ను నలుగురు డిగ్రీ విధ్యార్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైద్రాబాద్ లోని షాపూర్ వద్ద చోటుచేసుకొంది.
హైదరాబాద్ :ఓ 9 ఏళ్ళ బాలికపై శరత్ అనే కార్పేంటర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.అయితే ఈ బాలికను నలుగురు డిగ్రీ విధ్యార్థులు రక్షించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం సాయంత్రం పూట స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న 9 ఏళ్ళ బాలికను శరత్ అనే వడ్రంగి ఇంటి వద్ద దింపుతానని బాలికను తన స్కూటర్ పై ఎక్కించుకొన్నాడు.
అయితే అతను ఆ బాలిక ఇంటికి వెళ్ళే దారిలో కాకుండా ఇతర దారిలో తన వాహనాన్ని షాపూర్ వైపు మళ్లించాడు. రోడ్డుకు పక్కనే తన బైకును నిలిపాడు. ఆ బైక్ కే బాలిక స్కూల్ బ్యాగు వేశాడు.

అయితే నర్సింహ్మ, సత్యనారాయణ, నిఖిల్, ముజీబ్ అనే నలుగురు విధ్యార్థులు లాల్సబ్ గూడ నుండి షాపూర్ వైపు వెళ్తున్నారు.అయితే రోడ్డు పక్కనే స్కూటర్ ఆపి ఉండడం , స్కూటర్ కు స్కూల్ బ్యాగు ఉండడాన్ని అనుమానించారు.
దీంతో ఈ నలుగురు విధ్యార్థులు శరత్ వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ బాలికపై శరత్ లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు. బాలిక గురించి నలుగురు విధ్యార్థులు ప్రశ్నించారు.అయితే శరత్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.నలుగురు డిగ్రీ విధ్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు.శరత్ ను పోలీసులు అరెస్టుచేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications