నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు, ఇలాగే ఉంటా: నారా బ్రాహ్మణి
తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హెరిటేజ్ సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడారు.

ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యమల్లా హెరిటేజ్ గ్రూప్స్ను అభివృద్ధి దిశగా నడిపించడమే అన్నారు. 2022 నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6వేల కోట్లు చేయడం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు.
రోజుకు 14 లక్షల లీటర్ల పాలు అమ్మతున్నట్లు తెలిపారు. రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. 15 రాష్ట్రాలలో హెరిటేజ్ విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. పాలు, పెరుగు ఉత్పత్తిలో తాము ముందున్నామన్నారు. కాగా, భువనేశ్వరి చేతికి కట్టుతో మీడియా ముందుకు వచ్చారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications