రూ.500 కోట్ల ఆస్తులు!: టిడిపి నుంచి గెలిచి, తెరాసలో చేరిన ఎమ్మెల్యేపై కేసు
రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్: రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.
కర్నాటకలో ఒక మెడికల్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థలు కలిగి ఉన్న రాజేందర్ రెడ్డి.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నారాయణపేట అసెంబ్లీ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలె అధికార తెరాసలో చేరారు.

అయితే, ఆ తర్వాత ఆదాయానికి మించి ఆస్తులన్నాయన్న సమాచారం మేరకు ఐటీ శాఖ 2015 డిసెంబర్ నెలలో ఆయన నివాసాలు, కార్యాలయాలలో తనిఖీలు చేసింది. ఆ దాడులలో రూ.20 కోట్ల నగదుతో పాటు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications