హైద్రాబాద్కు మరో అరుదైన అవకాశం: మోడీ ట్వీట్కు కెటిఆర్ స్పందన
హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ 28వ, తేదినుండి 30వ, తేది వరకు హైద్రాబాద్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు.
మోడీ ట్వీట్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ప్రధాని మోడీ ట్వీట్ను రీట్వీట్ చేశారు. గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్స్ సదస్సుకు హైద్రాబాద్ను వేదికగా చేసుకొన్నందుకుు ప్రధానికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడ హజరుకానున్నారు. అయితే ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ టూర్ కోసం స్వాగతం పలకనున్నట్టు కెటిఆర్ ప్రకటించారు. మరోవైపు చారిత్రక నగరంలో చారిత్రక సదస్సు నిర్వహణ కోసం అవకాశం రావడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications