వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి పద్ధతి కాదు: మహా న్యూస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహా న్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని ఆ ప్రకటనలో పేర్కొంది. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని పేర్కొంది.

Jana Sena condemned attack on Maha News employees

ప్రతి ఒక్కరు మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. వీటిని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోను పోస్ట్ చేశారు.

English summary
Jana Sena on Thursday condemned attack on Maha News CEO Murthy and other employees in Vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X