వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచి పద్ధతి కాదు: మహా న్యూస్పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన
హైదరాబాద్: మహా న్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని ఆ ప్రకటనలో పేర్కొంది. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని పేర్కొంది.
ప్రతి ఒక్కరు మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. వీటిని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లోను పోస్ట్ చేశారు.
jana sena janasena pawan kalyan andhra pradesh telangana attack జనసేన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాడి
English summary
Jana Sena on Thursday condemned attack on Maha News CEO Murthy and other employees in Vizianagaram district.
Story first published: Thursday, February 22, 2018, 14:43 [IST]