Jeevan Reddy: కావాలనే నా భర్తను కేసులో ఇరికించారు: ప్రసాద్ గౌడ్ భార్య
జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య ఆరోపించారు. తన భర్త ప్రసాద్ గౌడ్ కేవలం ఎమ్మెల్యేను కలవడానికి మాత్రమే వెళ్లారని ఆమె చెప్పారు. ఎలాంటి ఆయుధాలను కూడా తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. సర్పంచ్ గా గ్రామంలో అనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
అభివృద్ధి పనులకు సంబంధించి రూ.18 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. చేసిన పనికి డబ్బులు రాక అప్పులకు నెలకు రూ.50 వడ్డీ కడుతున్నట్లు లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమి కానీ ఎలాంటి ఆదాయం లేదని కేవలం ఇల్లు మాత్రమే ఉందని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తము బీజేపీలో ఉన్నామని లావణ్య చెప్పారు.

టీఆర్ఎస్ వాళ్లు రామ్మంటేనే వచ్చామని.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేశారని లావణ్య వివరించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశామని.. ఆయన కలెక్టర్ కలవాలని సూచించాడు చెప్పారు. కలెక్టర్ వద్దకు వెళ్తే ఎమ్మెల్యేను కలవాలని ఆయన చెప్పారని లావణ్య గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కలిసేందుకు తన భర్త ప్రసాద్ గౌడ్ వెళ్లినట్లు లావణ్య తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications