వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటోన్మెంట్ ఎన్నికల్లో కవిత ప్రచారం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవిత ప్రచారం సాగించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్‌కు మద్దతుగా ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆబ్కారీ మంత్రి టి. పద్మారావు కూడా పాల్గొన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. జిహెచ్ఎంసి మాదిరిగానే కంటోన్మెంట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జీ గజ్జెల నాగేష్, నాయకులు ముప్పిడి మధుకర్, జక్కుల రామిరెడ్డి. ప్రభుకుమార్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారంనాడు పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్ కోసం కల్వకుంట్ల కవిత సోమవారంనాడు ప్రచారం నిర్వహించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కల్వకుంట్ల కవిత తెలంగాణ మంత్రి టి. పద్మారావుతో పాటు పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌ను గెలిపించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ప్రచారం చేశారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి జంప ప్రతాప్ కోసం కల్వకుంట్ల కవిత స్థానిక నాయకులతో కలిసి ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

టోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్‌ను గెలిపించాలని కోరుతూ ఓటర్లకు దండం పెడుతూ కవిత ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికలను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) Nizamabad MP and Telangana CM K Chandrasekhar Rao's daughter Kalwakuntla Kavitha participated in Cantonment development board election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X