రాజీవ్ శర్మను ఆకాశానికెత్తిన కెసిఆర్
రాజీవ్ శర్మను ఆకాశానికెత్తిన కెసిఆర్
ఏమిలేని దశ నుంచి రాష్ర్టాన్ని తన పాలనా పద్ధతితో మంచి రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్శర్మను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. పరిపాలనలో అపార అనుభవం ఉన్న శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్రాన్ని అవినీతిరహితంగా మార్చారని, ఉమ్మడి పాలనలో సచివాలయంలో జరిగిన వ్యవహారాలకు, ఇప్పటికి ఎంతో తేడా కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రాజీవ్శర్మ బుధవారం పదవీ విరమణ చేశారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications