పరిశ్రమలలో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిoచాలి : కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగరవేశారు. ఈసంధర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు రావడంతో పాటు కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు అందలనేది సీఎం కేసీఆర్ విధానమని ఈసంధర్భంగా మాట్లాడుతూ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలోని అంగన్ వాడి కార్మికులకు రెండు సార్లు వేతనాలు పెంచడంతోపాటు సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. హోం గార్డులు ,జీహెచ్ఎంసీ స్వపర్లు, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కార్మికులందరికి రేషన్ కార్డులు ఇప్పించేందకు సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని తెలపారు.కార్మికులు పని చేసే చోట సదుపాయం కల్పించాలని ఆలోచన అని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications