కోర్టుకు మంత్రి కేటీఆర్, మీ మాటేమిటని మోడీ ప్రభుత్వానికి ట్వీట్
తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాడు చేపట్టిన రైల్ రోకోపై పలువురు ఉద్యకారులతో పాటు ఈ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.
On my way to attend umpteenth 'Rail Roko' case trial from Telangana agitation days. State Govt has dropped all cases, can't GOI do the same?
— KTR (@KTRTRS) June 29, 2017
ఈ కేసు విచారణ నిమిత్తం ముగ్గురు మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తి వేసిందని, మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయదా అని ట్వీట్ చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications