వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోర్టుకు మంత్రి కేటీఆర్, మీ మాటేమిటని మోడీ ప్రభుత్వానికి ట్వీట్
తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాడు చేపట్టిన రైల్ రోకోపై పలువురు ఉద్యకారులతో పాటు ఈ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.
On my way to attend umpteenth 'Rail Roko' case trial from Telangana agitation days. State Govt has dropped all cases, can't GOI do the same?
— KTR (@KTRTRS) June 29, 2017
ఈ కేసు విచారణ నిమిత్తం ముగ్గురు మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తి వేసిందని, మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయదా అని ట్వీట్ చేశారు.
Comments
English summary
Ministers K Taraka Rama Rao and Nayini attended in court over rail roko case on Thursday.
Story first published: Thursday, June 29, 2017, 13:44 [IST]