వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు మంత్రి కేటీఆర్, మీ మాటేమిటని మోడీ ప్రభుత్వానికి ట్వీట్

తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాడు చేపట్టిన రైల్ రోకోపై పలువురు ఉద్యకారులతో పాటు ఈ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ కేసు విచారణ నిమిత్తం ముగ్గురు మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తి వేసిందని, మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేయదా అని ట్వీట్ చేశారు.

English summary
Ministers K Taraka Rama Rao and Nayini attended in court over rail roko case on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X