పంట పొలంలో చెమటోడ్చిన కేసీఆర్: ఫొటోలు పెట్టి కేటీఆర్ ఇలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తీరిక దొరికినా సీఎం కేసీఆర్.. తన ఫాంహౌస్లో వాలిపోతారు.
అక్కడవున్న పంటలు, మొక్కలను పరిశీలిస్తూ సేదతీరుతారు. పంట పరిస్థితి గురించి పర్యవేక్షకులను అడిగి తెలుసుకుంటారు. కాగా, కేసీఆర్ తన ఫాంహౌస్లో వ్యవసాయ పనుల్లో స్వయంగా పాలుపంచుకుంటున్నప్పటి ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

నాయకత్వం అంటే పదవులు.. బిరుదులు కాదని.. ఒకరి జీవితాన్ని మరొకరు ప్రభావితం చేయడమేనని మంత్రి కేటీర్ వ్యాఖ్యనించారు. కేటీఆర్ పోస్టు చేసిన ఫొటోల్లో సీఎం కేసీఆర్ పొలంలో ఏదో పని చేస్తున్నట్లు కనిపించారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ పంటలను పరిశీలించారు.
More From
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications