పంట పొలంలో చెమటోడ్చిన కేసీఆర్: ఫొటోలు పెట్టి కేటీఆర్ ఇలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తీరిక దొరికినా సీఎం కేసీఆర్.. తన ఫాంహౌస్లో వాలిపోతారు.
అక్కడవున్న పంటలు, మొక్కలను పరిశీలిస్తూ సేదతీరుతారు. పంట పరిస్థితి గురించి పర్యవేక్షకులను అడిగి తెలుసుకుంటారు. కాగా, కేసీఆర్ తన ఫాంహౌస్లో వ్యవసాయ పనుల్లో స్వయంగా పాలుపంచుకుంటున్నప్పటి ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

నాయకత్వం అంటే పదవులు.. బిరుదులు కాదని.. ఒకరి జీవితాన్ని మరొకరు ప్రభావితం చేయడమేనని మంత్రి కేటీర్ వ్యాఖ్యనించారు. కేటీఆర్ పోస్టు చేసిన ఫొటోల్లో సీఎం కేసీఆర్ పొలంలో ఏదో పని చేస్తున్నట్లు కనిపించారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ పంటలను పరిశీలించారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications