వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చంద్రబాబు అలా చేసినప్పుడు ప్రతిఘటన రాలేదు, అందుకే'

|
Google Oneindia TeluguNews

Recommended Video

JAC chairman Kodandaram's deeksha : త్యాగధనులను మరిస్తే మట్టిగొట్టుకుపోతారు..

హైదరాబాద్: కోదండరాంకు పౌర హక్కుల పరిరక్షణ చట్టాలు, న్యాయ సూత్రాలు అన్ని కూడా కోదండరాంకు తెలుసునని లక్ష్మణ్ అన్నారు. అలాంటి కోదండను కేసీఆర్ ప్రభుత్వం ఇంటికే పరిమితం చేయడం దారుణం అన్నారు. ఇది అందరూ అర్థం చేసుకుంటున్నారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్ల ముద్ర వేసి చాలామందిని కాల్చేశాడని, కానీ అప్పుడు రావాల్సిన ప్రతిఘటన రాలేదన్నారు. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పౌరహక్కులను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోదండరాం ఒక్కరోజు దీక్ష సందర్భంగా బుధవారం లక్ష్మణ్ మాట్లాడారు.

Laxman speech in Kodandaram's one day deeksha
English summary
Laxman speech in Kodandaram's one day deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X