విద్యుత్ స్తంభం మీద పడి వ్యక్తి దుర్మరణం (ఫోటో)
హైదరాబాద్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది.

ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం ప్రకారం ఆర్టీసీ కాలనీకి చెందిన లక్ష్మణ్ (60) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. అయితే, సోమవారం మధ్యాహ్నాం తన స్కూటర్ను స్థానికంగా ఉన్న మెకానిక్ షాపులో బాగుచేయమని ఇచ్చి రోడ్డుగుండూ నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు.

ఆర్టీసీ కల్లు కాంపౌండ్ వద్దకు రాగానే ఒక్కసారిగా సిమెంట్ విద్యుత్ స్తంభం విరిగి లక్ష్మణ్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పంపించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications