భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణం
హైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేశ్ అతని భార్య ఊర్మీళ కొడుకు కిసాన్తో కలిసి గత పదిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ మూసాపేటలోని జింకల వాడలో అద్దెకు దిగాడు. అయితే రాజేష్ యూపిలో ఇద్దరు బార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. అనంతరం హైదరాబాద్కు చేరుకున్న ఇద్దరి మధ్య ఘర్షణలు మాత్రం చల్లారలేదు. గొడవల నేపథ్యంలోనే ఇద్దరికి సర్ధిచెప్పేందుకు రాజేష్ మేనల్లుడైన దీపక్
అతని భార్య కూడ అదే ఇంట్లో అద్దేకు ఉంటున్నారు.

అయితే ఆదివారం ఉదయం దీపక్ ఆయన భార్య ఉద్యోగ రిత్యా బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చే సరికి రాజేష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో సుమారు రెండు గంటల పాటు దీపక్ వేచి ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాజేష్ లిఫ్టు చేయకపోవడంతో అనుమానంతో ఇంటి తలుపులను పగులగొట్టాడు.
ఇక లోపలికి వెళ్లి చూసేసరికి రాజేష్ భార్య ఊర్మీళ రక్తం మరకలతో పడిపోయి ఉంది తలపై ఇనుపరాడ్తో కొట్టడడంతో చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా రాజేష్ కొడుకును సైతం మట్టుపెట్టాడు. చిన్నారీ కిసాన్ మృతదేహం బాత్రూంలో పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications