కరివేపాకులా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై మత్తయ్య ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కరివేపాకు మాదిరిగా వాడుకొని వదిలేశారని, దాంతో తనకు రక్షణ కరువైందని ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి)కి ఫిర్యాదు చేశారు.
తాను సుమారు ఆరు నెలల నుంచి ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నందున తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కేసులో ప్రతివాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. తన ఇంటి వద్ద కొందరు తనను చంపేందుకు రెక్కి నిర్వహించినట్లు తెలిసిందన్నారు.
ఇంటి వద్ద పోలీసు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడాలని హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తన ప్రస్తుత పరిస్థితికి కారకులని ఆరోపించారు. ఆయన వెంట ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బిషప్ స్వామిదాస్ ఉన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications