హైదరాబాదులో 'సాయిబాబా' మిరాకిల్: గదుల్లో తిరిగిన ఆత్మ!
హైదరాబాద్: భాగ్యనగరం శివారులోని మీర్ పేట పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలోని శ్రీ ద్వారకామయి సాయిబాబా పీఠంలో వింత చోటు చేసుకుంది. బాబా ప్రతిమ ఆకారం పీఠంలో కలియ తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలలో కనిపించిందని చెబుతున్నారు.
ఈ ఆకారాన్ని మహాత్మ్యంగా చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బాబా విగ్రహానికి దగ్గర.. వెలుతురు ఆకారం కలియ తిరిగిందంటున్నారు. బాబు విగ్రహం అక్కడే ఉండగా ఆత్మలాగా ఇది కలియదిరిగిందని చెబుతున్నారు.
ఇది బాబా దైవ కృప అని, పీఠం నిర్వాహకులు సాయికృపానంద గోపాలకృష్ణానంద చెప్పారు. ఇలాంటి సంఘటనలు గతంలోను జరిగినట్లుగా భక్తులు నమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వినాయకుడు పాలు తాగాడని, సాయి బాబా పాలు తాగాడి, ఆంజనేయ స్వామి కనిపించారనే వాదనలు ఉన్నాయి.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications