చంద్రబాబుతోనే రాజేందర్ రెడ్డి గేమ్: ముచ్చట పెట్టి ప్లేటు ఫిరాయింపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన రాజేందర్ రెడ్డి ఏకంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే గేమ్ ఆడారు. గురువారం సాయంత్రం ఏర్పాటైన తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు.
పక్కన కూర్చుని కాసేపు చంద్రబాబుతో ముచ్చట కూడా పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన ఆ సమావేశంలో ఆయన కూడా మాట్లాడారు. సంక్షోభ సమయంలో పార్టీకి అండగా ఉండాలని చెప్పారు. ఇంకా చాలానే మాట్లాడారు. దాంతో ఆయన టిడిపిలో ఉండడం ఖాయమని నిర్ధారించుకున్నారు.

కానీ అంతలోనే ఆయన ప్టేట్ ఫిరాయించారు. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో మెల్లగా సమావేశం నుంచి జారుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే అక్కడ తెలంగాణ మంత్రులు కెటి రామారావు, హరీష్ రావు అన్నారు.
ఆ ఇద్దరు మంత్రులతో చర్చించిన తర్వాత తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు రాజేందర్ రెడ్డి ప్రకటించారు. దాంతో తెలంగాణ టిడిపి నాయకత్వం కంగు తిన్నది. రాజేందర్ రెడ్డి చేరికతో మొత్తం తెలంగాణలో రాజకీయమే మారిపోయింది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications