ఏపీ ఎఫెక్ట్: తెలంగాణలో మొబైల్ ఫోన్లు మరింత చౌక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే.. సెల్ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఐదు శాతానికి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటి వరకూ మొబైల్ ఫోన్లపై 14.5శాతం పన్ను వసూలుచేస్తుండగా ఐదు శాతానికి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు మొబైల్ ఫోన్లపై ఐదు శాతం పన్ను వసూలుచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో అధిక పన్ను అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో తాజాగా వ్యాట్ను తగ్గించారు.
తెలంగాణ వ్యాట్ చట్టం-2005లో షెడ్యూలు నాలుగులోకి మొబైల్ ఫోన్లను తీసుకువస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (వాణిజ్యపన్నులు) అజయ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications