ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ, బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్, నరసింహన్
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన తొలుత ప్రతిష్టాత్మక మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సదస్సులో పాల్గొంటారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన తొలుత ప్రతిష్టాత్మక మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సదస్సులో పాల్గొంటారు.
మోడీ రాక సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం గం.2.15 నిమిషాలకు మోడీ మెట్రో పైలాన్ ఆవిష్కరిస్తారు. మెట్రో రైలులో ప్రయాణిస్తారు.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications