ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం: ముఖేష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
గోషా మహల్ నియోజకవర్గంలో తాను కాకుండా ఎవరు బరిలో ఉన్నా ఉపయోగం లేదన్నారు. తన కుమారుడికి పోటీ చేయాలనే ఆసక్తి ఉంటే టిక్కెట్ కోరుతానని చెప్పారు.

తాను తెలంగాణను వ్యతిరేకించలేదని చెప్పారు. హైదరాబాదును దక్షిణ భారత దేశ రాజధాని చేయాలని కోరానని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. 2018లో రాజకీయం రంజుగా ఉంటుందన్నారు. ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో చెప్పలేమన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications