కేసీఆర్కు నాగార్జున ఆహ్వానం
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తన కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని కేసీఆర్ను ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్తో అఖిల్కు డిసెంబర్ 9న నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా కేసీఆర్ను కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications