కిమ్స్-హైదరాబాద్ వైద్యుల ఘనత, శిశువుకు నియోటనల్ ఈసీఎంవో
హైదరాబాద్: కిమ్స్ - హైదరాబాద్ ఆసుపత్రి మరో ఘనత సాధించింది. తొలిసారి నియోనటల్ (కొత్తగా పుట్టిన శిశువు)కు ఈసీఎంవో (ఎక్స్ట్రాకార్పోరేల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విజయవంతంగా నిర్వహించింది. ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రులలో కిమ్స్ ఒకటి.

ఏపీ, తెలంగాణలో పుట్టిన శిశువుకు నియోనటల్ ఈసీఎంవో చేయడం ఇది తొలిసారి. డాక్టర్ నంద కిషోర్ నేతృత్వంలోని బృందం రెండు నెలల శిశువుకు దీనిని నిర్వహించింది. గుండె, ఊపిరితిత్తులు సరిగా పని చేయని వారికి ఈసీఎంవో చేస్తారు.

రెండు నెలల క్రితం ఓ ప్రయివేటు నర్సింగ్ హోంలో పుట్టిన పాపకు మెకోనియమ్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ (ఎంఏఎస్) ఉందని నిర్ధారణ అయింది. దీనికి సరైన చికిత్స అందించకుంటే చిన్నారులు చనిపోయే అవకాశం కూడా ఉంది.

ఆ పుట్టిన పాపను తొలుత ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పైన ఉంచారు. కానీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ పాపను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ వైద్యులు ఈసీఎంవో నిర్వహించి, సఫలమయ్యారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications