తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం
ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. 2009 డిసెంబర్ 23న నాటి హోంమంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియ నుంచి వెనక్కు వెళుతున్నామని ప్రకటించడంతో ఏర్పాటైన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)కి చైర్మన్గా నియమితులయ్యారు.
నాటి నుంచి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె తదితర కార్యక్రమాలతో సబ్బండ తెలంగాణ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా జేఏసీని కొనసాగిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ముందుకు వెళుతున్నారు.
ఆయన చేపట్టే కార్యక్రమాలకు కాంగ్రెస్ సహా విపక్షాల మద్దతు లభిస్తున్నది. విద్యార్థి, యువజనులకూ ఆయన మాటంటే వేదవాక్కు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్ల ో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందంటూ విపక్షాలతో కలిసి ఆయన తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications