నవ వధువు అనుమానాస్పద మృతి: కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో భవాని అనే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్య
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో భవాని అనే నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవాని మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కిరణ్ కొద్దిరోజులుగా తమ కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications