2014 తర్వాత మాట మార్చారు, రాజకీయ ఒత్తిడి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేతపై అసదుద్దీన్
Recommended Video

హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. ఈ కోర్టు తీర్పుతో ఏ విధమైన న్యాయం జరగలేదని వాపోయారు.
కాగా, మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా వారిపై కేసు కొనసాగుతుందని న్యాయవాదులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తీర్పుపై అసదుద్దీన్ స్పందించారు.

2014 తర్వాత చాలామంది సాక్షులు తమ మాటను మార్చారని అసదుద్దీన్ వాపోయారు. ఈ కేసులో సరైన దర్యాఫ్తు జరగలేదని మండిపడ్డారు. ఎన్ఐఏ పైన రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన దర్యాఫ్తు జరగలేదన్నారు.
స్వాగతించిన బీజేపీ రామచంద్ర రావు
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. నాటి కేంద్రం ఈ కేసులో అమాయకులను ఇరికించిందన్నారు. సంఘ్ పరివార్ను అప్రతిష్టపాలు చేసే పని చేసిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందన్నారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications