హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2014 తర్వాత మాట మార్చారు, రాజకీయ ఒత్తిడి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేతపై అసదుద్దీన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. ఈ కోర్టు తీర్పుతో ఏ విధమైన న్యాయం జరగలేదని వాపోయారు.

మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత: నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తుమక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత: నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు, భారీ బందోబస్తు

కాగా, మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా వారిపై కేసు కొనసాగుతుందని న్యాయవాదులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తీర్పుపై అసదుద్దీన్ స్పందించారు.

(NIA) court on Monday acquitted all the ten persons in Hyderabad Mecca Masjid blast case

2014 తర్వాత చాలామంది సాక్షులు తమ మాటను మార్చారని అసదుద్దీన్ వాపోయారు. ఈ కేసులో సరైన దర్యాఫ్తు జరగలేదని మండిపడ్డారు. ఎన్ఐఏ పైన రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన దర్యాఫ్తు జరగలేదన్నారు.

2007 మక్కా మసీదు పేలుళ్లు: ఎప్పుడేం జరిగింది?2007 మక్కా మసీదు పేలుళ్లు: ఎప్పుడేం జరిగింది?

స్వాగతించిన బీజేపీ రామచంద్ర రావు

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. నాటి కేంద్రం ఈ కేసులో అమాయకులను ఇరికించిందన్నారు. సంఘ్ పరివార్‌ను అప్రతిష్టపాలు చేసే పని చేసిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందన్నారు.

English summary
A special National Investigation Agency (NIA) court on Monday acquitted all the ten persons in Hyderabad Mecca Masjid blast case, including Swami Aseemanand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X