సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులపై కండక్టర్ వివరణ

తాను ముఖ్యమంత్రిని గానీ, ఆర్టీసీ అధికారులను గాని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆర్టీసీ బస్ కండక్టర్ సంజీవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులపై వివాదం నెలకొంది.

నిజామాబాద్: తాను ముఖ్యమంత్రిని గానీ, ఆర్టీసీ అధికారులను గాని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆర్టీసీ బస్ కండక్టర్ సంజీవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులపై వివాదం నెలకొంది.

ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని నిజామాబాద్ 1 ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న సంజీవ్ పైన అధికారులు విచారణ చేపట్టారు.

Nizamabad RTC conductor in line of fire for his anti government posts

ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను సీఎంను గానీ, ఆర్టీసీ అధికారులను గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.

ఆర్టీసీలో సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న పని భారాలపైనే సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేశానని, ఆర్టీసీ అభివృద్ధి, ప్రజల సౌకర్యాల కోసమే ఆ పోస్టింగ్ పెట్టాను తప్ప ఎవరినీ విమర్శించలేదన్నారు.

కండక్టర్ సంజీవ్ పైన విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని ఉత్తర్వులు అందాయని, సంజీవ్ కరీంనగర్లో విచారణకు హాజరయ్యాడని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉత్తర్వులు అందాక చర్యలు ఉంటాయని డిపో మేనేజర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+